Thursday, April 17, 2025
Homeఆంధ్రప్రదేశ్అమరావతి పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో జగన్ మోహన్ రెడ్డి కూలగొట్టిన ప్రజావేదిక ప్రాంతాన్ని...

అమరావతి పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో జగన్ మోహన్ రెడ్డి కూలగొట్టిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.

నారద వర్తమాన సమాచారం

అమరావతి

జూన్ :20

అమరావతి పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో జగన్ మోహన్ రెడ్డి కూలగొట్టిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.

జగన్ విధ్వంస మనస్తత్వానికి శిథిల సాక్ష్యం ఈ ప్రజావేదిక. 5 ఏళ్ళ నుంచి ప్రజా వేదిక వ్యర్ధాలు కూడా తీయకుండా, అక్కడే ఉంచి పైశాచిక ఆనందం పొందిన జగన్.

జగన్ విధ్వంస పాలనకు ప్రతీక ప్రజావేదిక అని, ఆ శిథిలాలను తొలగించం అని ఇప్పటికే ప్రకటించిన సియం చంద్రబాబు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?