Saturday, April 12, 2025
Homeఆంధ్రప్రదేశ్తల్లికి వందనం పథకానికి తర్వలోనే విధివిధానాలు ప్రకటిస్తాం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం...

తల్లికి వందనం పథకానికి తర్వలోనే విధివిధానాలు ప్రకటిస్తాం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ విద్యార్థికి రూ.15 వేలు ఇస్తాం

నారద వర్తమాన సమాచారం

తల్లికి వందనం పథకానికి తర్వలోనే విధివిధానాలు ప్రకటిస్తాం

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ విద్యార్థికి రూ.15 వేలు ఇస్తాం

వైసీపీలా కోతలు లేకుండా పథకాన్ని అమలు చేస్తాం

ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు

అబద్ధాలకు, అసత్యాలకు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటంట్ పొందింది

నెలరోజులు కాకుండానే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు

ఫించన్, ఇసుక, తల్లికి వందనం పథకాలపై విషప్రచారం చేస్తున్నారు

ఇద్దరు పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తామని మడమ తిప్పింది జగన్ కాదా?

తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?