రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలంలోని జల్దా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది జాదవ్ సాయి(20) అనే యువకుడు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండె పలిగేలా రోదిస్తున్నారు.