Saturday, April 12, 2025
HomeBlogశ్రీ మద్దిరావమ్మ అమ్మవారి పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న :నంబూరుశంకరావు:

శ్రీ మద్దిరావమ్మ అమ్మవారి పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న :నంబూరుశంకరావు:

నరదవర్తమానసమాచారం:పెద్దకూరపాడు:ప్రతినిధి

పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మద్దిరావమ్మ అమ్మవారి పున ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న పెదకూరపాడు శాసనసభ్యులు  నంబూరు శంకరరావు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఆ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు,భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?