Saturday, April 12, 2025
Homeక్రైమ్క్రైం న్యూస్పొరుగింటి వారు తిట్టారని యువతి ఆత్మహత్య...?

పొరుగింటి వారు తిట్టారని యువతి ఆత్మహత్య…?


భద్రాది జిల్లా:
మనస్థాపంతో యువతి పురుగుల‌ మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని మద్దుల గూడెం గ్రామంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన పర్శిక శైలజ (19) నర్సింగ్ చదువుతుంది.శైలజను తమ ఇంటి పొరుగు వారైన‌ మహిళలు తిట్టారనే నెపంతో మనస్థాపానికి గురై అవమానం తట్టుకోలేక ఇవాళ‌ ఉదయం ఇంట్లో‌ ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి మృతిచెందింది.

ఈ ఘటనపై మృతురాలి తల్లి ఏడూళ్ళ బయ్యారం పోలీసు స్టేషను లో పిర్యాదు చేసినట్లు సమాచారం..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?