Tuesday, April 8, 2025
Homeరాజకీయంజనసేన క్రియాశీలక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన క్రియాశీలక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చిత్రం

రిపబ్లిక్ హిందుస్థాన్, పాలకవీడు :
పాలకవీడు మండల కేంద్రంలోజనసేన పార్టీ క్రియాశీలక పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  హుజూర్ నగర్ నియోజకవర్గ కార్యనిర్వహకుడు సరికొప్పుల నాగేశ్వరరావు  మాట్లాడుతూ ఈ క్రియాశీలక సభ్యత్వం వలన ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల రూపాయలు మరియు గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.  నిత్యం వాహనాలతో ప్రయాణం చేసే వారికి క్రియాశీలక పార్టీ సభ్యత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.  మరియు  క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో  మండలంలోని పరిసర గ్రామాల జనసేన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?