Wednesday, April 16, 2025
Homeక్రైమ్క్రైం న్యూస్రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: దంపతులు మృతి

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: దంపతులు మృతి



రంగారెడ్డి జిల్లా జనవరి 13
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

శనివారం ఉదయం షాద్ నగర్ రోడ్డు మార్గంలోని ఘాన్సీమియాగూడ సమీ పంలో వేగంగా వచ్చిన ఓ షిఫ్టు కారు, ఆటో, బైక్ లు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ కల్వర్టులోకి దూసుకెళ్లాయి.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులు మృతి చెందారు.ఆటో, బైక్ పై వెళ్తున్న పలువురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసు లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షత గాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయ నున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?