Monday, April 14, 2025
Homeభారత్ఇండియన్ ఆర్మీ అమ్ములపొది లోకి ఆధునిక ఎకె -203 అసాల్ట్ రైఫిల్స్ చేరాయి

ఇండియన్ ఆర్మీ అమ్ములపొది లోకి ఆధునిక ఎకె -203 అసాల్ట్ రైఫిల్స్ చేరాయి

నారద వర్తమాన సమాచారం

భారత్ అమ్ములపొదిలోకి 35వేల అసాల్ట్ రైఫిల్స్

ఇండియన్ ఆర్మీ అమ్ములపొది లోకి ఆధునిక ఎకె -203 అసాల్ట్ రైఫిల్స్ చేరాయి. భారత్-రష్యా జాయింట్
వెంచర్ కింద ఏర్పాటైన ఇండో-రష్యన్ రైఫిల్స్ లిమిటెడ్ వీటిని రూపొందించింది. తొలి విడత కింద 35 వేల రైఫిల్స్ అందుబాటు లోకి వచ్చాయి. ఇన్సాస్ , ఎకె-47. రైఫిళ్లను ఇవి భర్తీ చేయనున్నాయి. రష్యా సహకారంతో యూపీలోనే వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. కాగా ప్రధాని మోదీ రష్యాలో పర్యటించ నున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?