Monday, April 7, 2025
Homeతెలంగాణఆదిలాబాద్Breaking News : బస్సులో పుస్తేలా తాడు దొంగ... చితకబాది పోలీసులకు అప్పగించిన జనం..

Breaking News : బస్సులో పుస్తేలా తాడు దొంగ… చితకబాది పోలీసులకు అప్పగించిన జనం..



రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : బోరజ్ చెక్ పోస్ట్ సమీపంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బంగారు పుస్తెలా తాడును ఓ వ్యక్తి దొంగలించి పారిపోయే క్రమంలో మహిళ అరుపులతో  అప్రమత్తమైన తోటి ప్రయాణీకులు మరియు దొంగ పారిపోతున్నిప్పుడు బయటి వ్యక్తులు గమనించి దొంగను పట్టుకున్నారు. దొంగలించిన బంగారు గొలుసు విలువ సుమారు 2 లక్షల 50 వేల వరకు ఉంటుంది. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?